ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం 'తల్లికి వందనం' పథకం కింద రూ.15,000 అందించనుంది. ఈ పథకానికి తమ అర్హతను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం 'తల్లికి వందనం' పథకం కింద రూ.15,000 అందించనుంది. ఈ పథకానికి తమ అర్హతను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.