స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులతో అధికారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన విమానం టాయిలెట్ స్పీకర్లలో దాచిన 24 బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2.799 కిలోల బంగారం విలువ రూ.4.26 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమా

స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులతో అధికారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన విమానం టాయిలెట్ స్పీకర్లలో దాచిన 24 బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2.799 కిలోల బంగారం విలువ రూ.4.26 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమా