హైదరాబాద్ అత్తాపూర్‌లో షాదీ ముబారక్ పథకం పేరుతో రూ.21 లక్షల మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, వివాహ ధ్రువపత్రాలను సృష్టించి నిధులు స్వాహా చేసిన ఈ కేసులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఆరుగురు అదుపులోకి వచ్చారు.

హైదరాబాద్ అత్తాపూర్‌లో షాదీ ముబారక్ పథకం పేరుతో రూ.21 లక్షల మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, వివాహ ధ్రువపత్రాలను సృష్టించి నిధులు స్వాహా చేసిన ఈ కేసులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఆరుగురు అదుపులోకి వచ్చారు.