హిమాచల్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మూడవ మరియు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. 15 లక్షలకుపైగా మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. మే 26 మరియు మే 28న 2,569 పంచాయతీలలో జరిగిన తొలి రెండు దశల్లో వరుసగా 78.90% మరియు 79.88% అధిక పోలింగ్ నమోదైంది.

హిమాచల్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మూడవ మరియు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. 15 లక్షలకుపైగా మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. మే 26 మరియు మే 28న 2,569 పంచాయతీలలో జరిగిన తొలి రెండు దశల్లో వరుసగా 78.90% మరియు 79.88% అధిక పోలింగ్ నమోదైంది.