వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, నైరుతి రుతుపవనాలు మరియు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముంది. పిడుగులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి.
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, నైరుతి రుతుపవనాలు మరియు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముంది. పిడుగులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి.