ఉత్తరప్రదేశ్లో అత్యంత దారుణమైన, సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ప్రేమ వ్యవహారం మనసులో పెట్టుకుని, ఒక 15 ఏళ్ల మైనర్ బాలుడిని అత్యంత కిరాతకంగా కొట్టి, ఆపై బలవంతంగా విషమిచ్చి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భదోహి జిల్లాలో జరిగిన ఈ ఘాతుకానికి నిరసనగా ఆగ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు
ఉత్తరప్రదేశ్లో అత్యంత దారుణమైన, సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ప్రేమ వ్యవహారం మనసులో పెట్టుకుని, ఒక 15 ఏళ్ల మైనర్ బాలుడిని అత్యంత కిరాతకంగా కొట్టి, ఆపై బలవంతంగా విషమిచ్చి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భదోహి జిల్లాలో జరిగిన ఈ ఘాతుకానికి నిరసనగా ఆగ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు