ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటుపై ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేడు సమావ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటుపై ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేడు సమావేశం కానుంది.