భారత క్రికెట్ జట్టు 2026లో ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ అనంతరం ఈ పర్యటన చేపట్టనుంది. ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో ఐదుగురు ఆటగాళ్లు తుది జట్టులో చోటు కోసం పోరాడాల్సి ఉంటుంది. ఇందులో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా ఉండటం చర్చనీయాంశమైంది.

భారత క్రికెట్ జట్టు 2026లో ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ అనంతరం ఈ పర్యటన చేపట్టనుంది. ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో ఐదుగురు ఆటగాళ్లు తుది జట్టులో చోటు కోసం పోరాడాల్సి ఉంటుంది. ఇందులో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా ఉండటం చర్చనీయాంశమైంది.