కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటు పై ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సమావేశం కా
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటు పై ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సమావేశం కానుంది.