విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన NHRC రాష్ట్ర సీఎస్ జి సాయి ప్రసాదన్కు నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు వారాల్లో పూర్తి నివేదికను సమర్పిచాలని ఆదేశించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన NHRC రాష్ట్ర సీఎస్ జి సాయి ప్రసాదన్కు నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు వారాల్లో పూర్తి నివేదికను సమర్పిచాలని ఆదేశించింది.