Team India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వగా ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించనున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది.

Team India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వగా ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించనున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది.