బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళితే.. చివరకు శవమై మిగిలాడు. మెదక్ జిల్లాకు చెందిన యువకుడు సాయికిరణ్ దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశాడు. అప్పులు తీరుతాయని ఆశపడ్డ కుటుంబానికి గుండెకోత మిగిలింది. కనీసం ఆఖరి చూపుకైనా తమ బిడ్డ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలంటూ ఆ తల్లిదండ్రులు చేతులెత్తి మొక్కుతున్నార

బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళితే.. చివరకు శవమై మిగిలాడు. మెదక్ జిల్లాకు చెందిన యువకుడు సాయికిరణ్ దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశాడు. అప్పులు తీరుతాయని ఆశపడ్డ కుటుంబానికి గుండెకోత మిగిలింది. కనీసం ఆఖరి చూపుకైనా తమ బిడ్డ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలంటూ ఆ తల్లిదండ్రులు చేతులెత్తి మొక్కుతున్నార