తెలంగాణలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసేలా సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. విద్యాశాఖ డేటాతో ఈ-పాస్ పోర్టల్ను అనుసంధానిస్తూ, మరింత పారదర్శకంగా, వేగంగా నిధులు విడుదల చేస
తెలంగాణలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసేలా సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. విద్యాశాఖ డేటాతో ఈ-పాస్ పోర్టల్ను అనుసంధానిస్తూ, మరింత పారదర్శకంగా, వేగంగా నిధులు విడుదల చేస