తెలంగాణలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ ఆధారిత TG20 క్రికెట్ లీగ్కు ఆటగాళ్ల వేలం హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. 1,300 మందికిపైగా క్రికెటర్లు వేలంలో పాల్గొంటుండగా, మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గ్రామీణ ప్రతిభకు ప్రాధాన్యం కల్పిస్తూ జూన్ 21 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.
తెలంగాణలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ ఆధారిత TG20 క్రికెట్ లీగ్కు ఆటగాళ్ల వేలం హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. 1,300 మందికిపైగా క్రికెటర్లు వేలంలో పాల్గొంటుండగా, మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గ్రామీణ ప్రతిభకు ప్రాధాన్యం కల్పిస్తూ జూన్ 21 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.