తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 టోర్నీకి సంబంధించి ఈ రోజు వేలం జరుగుతోంది. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్, మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ భారీ ధర పలికాడు. కనీస ధర రూ.5 లక్షలతో ప్రారంభమైన సిరాజ్ వేలం.. రూ.14లక్షలకు వెళ్లింది.
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 టోర్నీకి సంబంధించి ఈ రోజు వేలం జరుగుతోంది. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్, మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ భారీ ధర పలికాడు. కనీస ధర రూ.5 లక్షలతో ప్రారంభమైన సిరాజ్ వేలం.. రూ.14లక్షలకు వెళ్లింది.