వైభవ్ సూర్యవంశీ అఫ్గానిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో మరోసారి వివాదంలో నిలిచాడు. థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం ఇవ్వడంతో అఫ్గాన్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 38 పరుగుల వద్ద వైభవ్ అవుట్ కాగా, మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది.
వైభవ్ సూర్యవంశీ అఫ్గానిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో మరోసారి వివాదంలో నిలిచాడు. థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం ఇవ్వడంతో అఫ్గాన్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 38 పరుగుల వద్ద వైభవ్ అవుట్ కాగా, మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది.