వారణాసి జిల్లా కోర్టులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జడ్జి సెలవులో ఉండగా, 50 ఏళ్ల వందనా గుప్తా అనే మహిళ నేరుగా జడ్జి కుర్చీలో కూర్చుని "ఆర్డర్... ఆర్డర్" అంటూ విచారణలు ప్రారంభించమని ఆదేశించింది. లాయర్లు షాక్ అయ్యారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్

వారణాసి జిల్లా కోర్టులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జడ్జి సెలవులో ఉండగా, 50 ఏళ్ల వందనా గుప్తా అనే మహిళ నేరుగా జడ్జి కుర్చీలో కూర్చుని "ఆర్డర్... ఆర్డర్" అంటూ విచారణలు ప్రారంభించమని ఆదేశించింది. లాయర్లు షాక్ అయ్యారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్