సోషల్ మీడియా తరచుగా మనసులను తాకే కథలకు వేదికగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన లావణ్య వడ్డానం అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో జరిగిన ఓ భావోద్వేగ సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రు

సోషల్ మీడియా తరచుగా మనసులను తాకే కథలకు వేదికగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన లావణ్య వడ్డానం అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో జరిగిన ఓ భావోద్వేగ సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రు