భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పేరు వినిపించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. టీ20 ప్రపంచకప్లో రాణించిన సంజు శాంసన్ను పక్కన పెట్టడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పేరు వినిపించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. టీ20 ప్రపంచకప్లో రాణించిన సంజు శాంసన్ను పక్కన పెట్టడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.