నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకగా.. రెండు, మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కూడా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకగా.. రెండు, మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కూడా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.