నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అయితే అదే సమయంలో 17 రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ

నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అయితే అదే సమయంలో 17 రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ