సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.48.5 లక్షలు కోల్పోయాడు. అమీన్పూర్లోని జనప్రియ వ్యాలీ ప్రాంతానికి చెందిన బాధితుడికి వాట్సాప్లో గుర్తు తెలియని లింక్ రావడంతో దానిపై క్లిక్ చేశాడు. అనంతరం పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మబలికిన మోసగాళ్లు అతడితో దశలవా
సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.48.5 లక్షలు కోల్పోయాడు. అమీన్పూర్లోని జనప్రియ వ్యాలీ ప్రాంతానికి చెందిన బాధితుడికి వాట్సాప్లో గుర్తు తెలియని లింక్ రావడంతో దానిపై క్లిక్ చేశాడు. అనంతరం పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మబలికిన మోసగాళ్లు అతడితో దశలవా