World Cup 2027 : 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అజిత్ అగార్కర్ శ్రీలంకలో ఇండియా-ఏ ఆటగాళ్లను పరిశీలిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారసుల కోసం వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

World Cup 2027 : 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అజిత్ అగార్కర్ శ్రీలంకలో ఇండియా-ఏ ఆటగాళ్లను పరిశీలిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారసుల కోసం వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.