మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ట్రాక్టర్-ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 40 మందికి గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ట్రాక్టర్-ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 40 మందికి గాయాలయ్యాయి.