మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్-ట్రాలీ బోల్తాపడటంతో ఆరుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్-ట్రాలీ బోల్తాపడటంతో ఆరుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.