మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో దాదాపు 50 మంది ప్రయాణిస్తున్న ట్రాక్టర్-ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో దాదాపు 50 మంది ప్రయాణిస్తున్న ట్రాక్టర్-ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు.