బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రల్లో భారీ వర్షలు కురిసే అవకాశం ఉంది. వతావరణ శాఖ నివేదిక ప్రకారం జూలై 4 నుండి వర్షల తీవ్రత పెరుగుతుంది. జూలై 8 వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రల్లో భారీ వర్షలు కురిసే అవకాశం ఉంది. వతావరణ శాఖ నివేదిక ప్రకారం జూలై 4 నుండి వర్షల తీవ్రత పెరుగుతుంది. జూలై 8 వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించారు.