భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టును ప్రకటించింది. యువ రక్తం, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఈ జట్టుకు 'సర్పంచ్ సాబ్' శ్రేయస్ అయ్యర్ సారథిగా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా తెలుగు తేజం తిలక్ వర్మ ఎంపికై సంచలనం సృష

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టును ప్రకటించింది. యువ రక్తం, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఈ జట్టుకు 'సర్పంచ్ సాబ్' శ్రేయస్ అయ్యర్ సారథిగా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా తెలుగు తేజం తిలక్ వర్మ ఎంపికై సంచలనం సృష