News
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలోని పోలేరమ్మ ఆలయంలో కంచి అమ్మవారి విగ్రహానికి సాధారణ కళ్ళకు అదనంగా మరో రెండు కళ్ళు గత ఐదు రోజులుగా కనిపిస్తున్నాయి. అర్చకులు ఈ విషయాన్ని వెల్లడించడంతో భక్తులు అద్భుతంగా భావిస్తున్నారు. విగ్రహంలో ఈ మార్పును దైవిక శక్తిగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో భక్తుల సందడి గణనీయంగా పెరిగింది.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
ucucucucuc uf ff
udhxjxx uduuddu
jcucucucucuc hccuucuc
tziyihxutxixjjg
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open