హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న రైన్బో ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సుకు జాతీయ రహదారి 65పై మంటలు అంటుకున్నాయి. వాహనం ముందుభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో బస్సులోని 36 మంది ప్రయాణికులంతా గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమ
హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న రైన్బో ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సుకు జాతీయ రహదారి 65పై మంటలు అంటుకున్నాయి. వాహనం ముందుభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో బస్సులోని 36 మంది ప్రయాణికులంతా గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.