కేంద్ర ప్రభుత్వం 668 కోట్ల విలువైన ఏడు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను జూలై 14న ప్రారంభిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల ESI లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చుతుంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలంగాణలోని సనత్నగర్ ESIC ఆసుపత్రి నుంచి కొత్త OPD బ్లాక్ను ప్రత్యక్షంగా, మిగతా ఆరు ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం 668 కోట్ల విలువైన ఏడు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను జూలై 14న ప్రారంభిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల ESI లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చుతుంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలంగాణలోని సనత్నగర్ ESIC ఆసుపత్రి నుంచి కొత్త OPD బ్లాక్ను ప్రత్యక్షంగా, మిగతా ఆరు ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు.